Posted on 2025-10-02 17:48:28
చూసి చూడనట్లు వ్యవహరించిన జిల్లా అధికారయంత్రాంగం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈ సంవత్సరం దసరా, గాంధీ జయంతి వేడుకలు ఒకేసారి రావడంతో అధికారులు మద్యం దుకాణాలు, మాంసపు విక్రయ దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మద్యం విక్రయాలు రహస్య స్థావరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగించారు. మరి ముఖ్యంగా మాంసపు విక్రయాలు జిల్లా నడిబొడ్డున వీక్లీ మార్కెట్లో పట్టపగలే మాంసపు విక్రయాలు యదేచ్ఛగా కొనసాగించారు. ఇంత జరిగినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. గాంధీ జయంతి రోజు ఫోటోలకు ఫోజులిచ్చే అధికారులు జిల్లాలో ఇంత తతంగం జరుగుతున్న వారికి విషయం తెలుసా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గానే మిగిలింది.
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >
చిన్న కొర్రాజుల జాతర మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-08 16:49:46
Readmore >
జూలూరుపాడు మండలంలో షరతులు లేకుండా తక్షణమే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి
Posted On 2026-05-08 16:44:09
Readmore >
నూతన జిల్లా DFO ను కలిసిన కామారెడ్డి జిల్లా సామిల్ అండ్ టింబర్ డిపోల యాజమానుల సంఘం
Posted On 2026-05-08 16:42:57
Readmore >