Posted on 2025-10-01 16:21:59
డైలీ భారత్ ,రాజన్న సిరిసిల్ల:ఇటీవల హైదరాబాద్ లో అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం వారు డా. చిటికెన కిరణ్ కుమార్ ను డా. వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కారంతో సన్మానించిన సందర్భంగా సిరిసిల్లలో సిరిసిల్ల సాహితీ మిత్రులు ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాదం, వెంగళ లక్ష్మన్ తదితరులు కిరణ్ కుమార్ ను సన్మానించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ను అభినందిస్తూ మరిన్ని రచనలు చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >