| Daily భారత్
Logo




మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణవిధి సమర్పించిన - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

News

Posted on 2025-09-21 18:07:12

Share: Share


మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణవిధి సమర్పించిన - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మహాలయ అమావాస్య (పిత్ర అమావాస్య) సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ పితృదేవతలకు తర్పణవిధి సమర్పించారు. ఆదివారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో పూజారి పురాణం పవన్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పితృదేవతలకు శాంతి కొరకు తర్పణవిధి నిర్వహించబడుతున్నదని పూజారి అన్నారు. 

ఈ సందర్భంగా కొత్వాల తో పాటు ఆయన సతీమణి విమలాదేవి దంపతులు పూజారికి స్వయంపాకం సమర్పించారు

Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >
Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >