Posted on 2025-09-20 21:21:36
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఈ నెల 28న జరగబోయే చలో భద్రాచలం ధర్మ యుద్ధం మహాసభ కార్యక్రమానికి సనాక సమావేశం శనివారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలు అన్ని ఆదివాసి సంఘాలు నాయకులు జేఏసీ ఏర్పడి చట్టబద్ధతలేని లంబాడీ లను ఎస్టి జాబితా నుండి తొలగించాలి. ఒకే మాట ఒకే నినాదంతో ముందుకు వెళ్లాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చూరన్న రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసులకు విద్య ఉద్యోగం ఉపాధి భూమి మా యొక్క సంస్కృతి అన్నిటికీ వారి వల్ల నష్టం జరుగుతుంది. లంబాడీల కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్టిలుగా ఉన్న మిగతా రాష్ట్రాల్లో బీసీ ,ఎస్సీ, ఓబీసీ లు వివిధ రకాలుగా ఉన్నారు. కనుక ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు, సోయం బాబూరావు మాజీ ఎంపీ. సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజా పోరాటం, రాజకీయ పోరాటం, న్యాయ పోరాటం, మరియు సంస్కృతి పోరాటం జరగాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు వీరభద్రం పోనేం కృష్ణ, కుంజ శీను, పోడియం నరేందర్, ఇర్ఫా అనసూయ, గనిబోయిన శీను పాల్గొని వాల్ పోస్టర్స్ , పాంప్లెట్లు ఆవిష్కరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >