Posted on 2025-09-20 21:21:36
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఈ నెల 28న జరగబోయే చలో భద్రాచలం ధర్మ యుద్ధం మహాసభ కార్యక్రమానికి సనాక సమావేశం శనివారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలు అన్ని ఆదివాసి సంఘాలు నాయకులు జేఏసీ ఏర్పడి చట్టబద్ధతలేని లంబాడీ లను ఎస్టి జాబితా నుండి తొలగించాలి. ఒకే మాట ఒకే నినాదంతో ముందుకు వెళ్లాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చూరన్న రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసులకు విద్య ఉద్యోగం ఉపాధి భూమి మా యొక్క సంస్కృతి అన్నిటికీ వారి వల్ల నష్టం జరుగుతుంది. లంబాడీల కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్టిలుగా ఉన్న మిగతా రాష్ట్రాల్లో బీసీ ,ఎస్సీ, ఓబీసీ లు వివిధ రకాలుగా ఉన్నారు. కనుక ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు, సోయం బాబూరావు మాజీ ఎంపీ. సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజా పోరాటం, రాజకీయ పోరాటం, న్యాయ పోరాటం, మరియు సంస్కృతి పోరాటం జరగాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు వీరభద్రం పోనేం కృష్ణ, కుంజ శీను, పోడియం నరేందర్, ఇర్ఫా అనసూయ, గనిబోయిన శీను పాల్గొని వాల్ పోస్టర్స్ , పాంప్లెట్లు ఆవిష్కరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >