Posted on 2025-09-20 11:58:04
క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు సన్నాహాలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత గురువారం డైలీ భారత్ న్యూస్ లో జిల్లాలో ఎమ్మెల్సీ టిపిసిసి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ అనే శీర్షిక కు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి ఎట్టకేలకు స్పందన లభించింది. ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా డైలీ భారత్ లో ఇటీవల వచ్చిన కథనానికి స్పందించిన ఆయన తనకంటూ ఓ క్యాంపు కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉండాలని ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేస్ వన్ లో స్వయంగా తానే వెళ్లి క్యాంప్ కార్యాలయం భవనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల నుండి తెలిసింది. అయితే తనకంటూ ప్రత్యేక క్యాంపు కార్యాలయం అంటూ ఉంటే ప్రజా సమస్యలు నేరుగా తానే పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కార్యాలయం ఏర్పాట్లకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు.
ఈ దసరా లోపు జిల్లాల్లో తనకంటూ క్యాంప్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >