Posted on 2025-09-20 11:58:04
క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు సన్నాహాలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత గురువారం డైలీ భారత్ న్యూస్ లో జిల్లాలో ఎమ్మెల్సీ టిపిసిసి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ అనే శీర్షిక కు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి ఎట్టకేలకు స్పందన లభించింది. ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా డైలీ భారత్ లో ఇటీవల వచ్చిన కథనానికి స్పందించిన ఆయన తనకంటూ ఓ క్యాంపు కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉండాలని ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేస్ వన్ లో స్వయంగా తానే వెళ్లి క్యాంప్ కార్యాలయం భవనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల నుండి తెలిసింది. అయితే తనకంటూ ప్రత్యేక క్యాంపు కార్యాలయం అంటూ ఉంటే ప్రజా సమస్యలు నేరుగా తానే పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కార్యాలయం ఏర్పాట్లకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు.
ఈ దసరా లోపు జిల్లాల్లో తనకంటూ క్యాంప్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >