Posted on 2025-09-18 15:00:38
సీపీలు మారిన రూరల్ పోలీస్ స్టేషన్ గతి మారని స్థితి..
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన రూరల్ నూతన పోలీస్ స్టేషన్ భవనం
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ లో గల ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూల్చివేసి అదే స్థలంలో నిజామాబాద్ నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు. దీంతో కంటేశ్వర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల అద్దె భవనంలోకి రూరల్ పోలీస్ స్టేషన్ విధులు కొనసాగుతున్నాయి. దాదాపు 6 నుండి 8 సంవత్సరాలు గడుస్తున్న కొన్ని అరకొక మరమ్మత్తులు జరగక ప్రారంభోత్సవానికి నోచుకోక అసాంఘిక కార్యకలాపాలకు జల్సాలకు అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు మద్యం బాబులకు ఈ నూతన పోలీస్ స్టేషన్ భవనం అడ్డాగా మారిందని దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రశేఖర్ కాలనీలో గల రూరల్ పోలీస్ స్టేషన్ భవనానికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి పోలీస్ స్టేషన్ ప్రారంభించవలసిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >