| Daily భారత్
Logo




జర్నలిస్ట్ లను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ట్రాఫిక్ ఏఆర్ ఏఎస్ఐ

News

Posted on 2025-09-15 12:11:17

Share: Share


జర్నలిస్ట్ లను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ట్రాఫిక్ ఏఆర్ ఏఎస్ఐ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలుసుకోవడంతో ఆ వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏ ఆర్  ఏఎస్ఐ ధర్నా అనంతరం సరైన రూట్లో వెళ్తున్న జర్నలిస్టుల ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇష్టం వచ్చిన రీతిలో పరుష పదజాలంతో తిడుతూ ద్విచక్ర వాహనం తాళం చెవి లాక్కొని  తిడుతూ జర్నలిస్టులకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ దబాయించసాగాడు.

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >