Posted on 2025-09-15 08:41:17
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలుసుకోవడంతో ఆ వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏ ఆర్ ఏఎస్ఐ ధర్నా అనంతరం సరైన రూట్లో వెళ్తున్న జర్నలిస్టుల ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇష్టం వచ్చిన రీతిలో పరుష పదజాలంతో తిడుతూ ద్విచక్ర వాహనం తాళం చెవి లాక్కొని తిడుతూ జర్నలిస్టులకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ దబాయించసాగాడు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >