Posted on 2025-09-15 12:11:17
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలుసుకోవడంతో ఆ వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏ ఆర్ ఏఎస్ఐ ధర్నా అనంతరం సరైన రూట్లో వెళ్తున్న జర్నలిస్టుల ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇష్టం వచ్చిన రీతిలో పరుష పదజాలంతో తిడుతూ ద్విచక్ర వాహనం తాళం చెవి లాక్కొని తిడుతూ జర్నలిస్టులకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ దబాయించసాగాడు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >