| Daily భారత్
Logo




సాహితీవేత్త డాక్టర్ "పత్తిపాక" కృషికి గౌరవం

News

Posted on 2025-09-14 17:33:10

Share: Share


సాహితీవేత్త డాక్టర్ "పత్తిపాక" కృషికి గౌరవం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కు అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ పత్తిపాక మోహన్ అనువాదం చేసిన సాహిత్య పుస్తకాన్ని ఆదివారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అస్సామీలో  అనురాధ శర్మ పూజారి రాసిన 400 పేజీల పుస్తకాన్ని తెలుగు సాహిత్య అకాడమీ, బాల సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అనువాదకులు సిరిసిల్లకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ అనువదించారు. భారతీయ భాషల ఇంద్రధనస్సులో పుస్తక ఆవిష్కరణ జరిగింది.సిరిసిల్లకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ అనువాద పుస్తకం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు రచయితల సంఘాలు సాహితీ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >