Posted on 2025-09-14 16:55:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత కొద్దిరోజులుగా శ్రావణమాసం, దీనికి తోడు వినాయక చవితి రావడంతో వినాయక నిమజ్జనం అయ్యేవరకు మాంసం తినరాదని అనుకునేవారు అన్నీ అయిపోయాయి. ఇక లాగించడమే మొదలు అనుకున్నారేమో కానీ ఆదివారం ఉదయం తెల్లవారుజామున నుండి నిజామాబాద్ నగరంలోని అన్ని చికెన్, మటన్ దుకాణాలలో రద్దీ విపరీతంగా కనిపించింది. ఎంత ధర అయినా సరే ఈరోజు ఇంటికి మాంసం తీసుకవెళ్లి ఆరగించాల్సిందే అని అనుకొని మంచపుప్రియలు ఆదివారం ఉదయం ఎక్కడ చూసినా చికెన్ మటన్ సెంటర్లలో క్యూ కట్టి నిలబడ్డారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >