Posted on 2025-09-08 20:45:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులు అయ్యారు. నిజామాబాద్ నగరానికి చెందిన గోపిడి స్రవంతిరెడ్డి ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. 2019 లో జరిగిన మన్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో కార్పోరేటర్ గా గెలిచిన తరువాత ఫ్లోర్ లీడర్ గా ప్రజా సమస్యలను లేవనెత్తి అందరి మన్ననలు పొందారు. ఆరు సంవత్సరాల రాజకీయంలో బీజేపీలో అంచలంచెలుగా ఎదిగారు. నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి లకు నా హృదయపూర్వక ధన్యవాదలు తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్ప చెప్పినందుకు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు నా శాయశక్తులా మరింత చిత్తశుద్ధితో పని చేస్తానని స్రవంతి రెడ్డి తెలిపారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >