Posted on 2025-09-08 14:37:56
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు..
ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త
డైలీ భారత్, నిజామాబాద్: శాస్త్ర చికిత్సలతో న్యాయం కానీ వ్యాధులు నేటి కాలంలో ఫిజియోథెరపీ వైద్యంతో శాశ్వతంగా దూరం కావచ్చని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్ర చికిత్సల ద్వారా నయం కానీ వ్యాధులు ఫిజియోథెరపీ చేయడం వల్ల నయమవుతున్నాయన్నారు. ప్రపంచ ఫియోతెరపి డే సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి మున్నూరు కాపు సంఘం వరకు 2 కిలోమీటర్ల నడక చేపట్టారు.. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి. శివకుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.ప్రమోద్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ అశ్విని, కోశాధికారి డాక్టర్ కీర్తి గుప్తా, ప్రగతి, తిరుమల ఫిజియోథెరపీ కాలేజీల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వంశీకృష్ణ, డాక్టర్ కళ్యాణ్, నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >