Posted on 2025-09-05 19:54:02
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్లో శ్రీ గురుకుల ఆశ్రమ సంఘం ఆధ్వర్యంలో 61వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వర మండపంలో భక్తిశ్రద్ధల మధ్య విఘ్నేశ్వర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మండపాన్ని విద్యుద్దీపాల కాంతులతో కళకళలాడేలా ప్రత్యేకంగా అలంకరించడం భక్తుల మనసులను ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతుండగా, స్థానిక భక్తజనం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
సంప్రదాయం, ఆధ్యాత్మికత, భక్తి— కలిసిన ఈ పూజా వాతావరణం సిరిసిల్ల పట్టణానికి కొత్త వెలుగులు నింపింది
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >