Posted on 2025-09-04 20:22:37
జిల్లా పరిషత్ హై స్కూల్, అంబేద్కర్ నగర్, సిరిసిల్లలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం
డైలీ భారత్, సిరిసిల్ల:సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాలలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి, కవితలు, ప్రసంగాలు, పాటలతో ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల సేవలు, సమాజ నిర్మాణంలో వారి పాత్ర గురించి ప్రసంగించారు.
ప్రధానోపాధ్యాయులు నాగుల రమాదేవి తన ప్రసంగంలో ఉపాధ్యాయుల విలువ, వారి త్యాగం, దేశ భవిష్యత్ నిర్మాణంలో వారి పాత్రను వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని సమర్పణతో నిర్వర్తిస్తారని అన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొలాస మల్లేశం, బి. మంజుల, A. సత్యనారాయణ సామల రమాదేవి గూడూరు రవికుమార్ పర్కాల రవీందర్, బాలే గంగాభవాని సిరిపురం జ్యోతి, పల్లెవేని ఐలయ్య, జంగిటి భానుచందర్, Ch. రమాదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >