Posted on 2023-12-26 13:25:54
డైలీ భారత్, మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి మృతి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబా బాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాము తండాకు చెందిన వ్యక్తి బిచ్చ నాయక్ నారుమడి దున్నుతుండగా ప్రమాదవాశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిచ్చ నాయక్ మృతితో తండాలో విషాద ఛాయలు అలుము కున్నాయి..
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా
Posted On 2026-04-02 16:04:30
Readmore >
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >