Posted on 2025-08-10 10:42:39
నిందితుడు మదన్ అలియాస్ సన్నిపై 307 సెక్షన్ కింద అటెంప్ మర్డర్ కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాఖీ పండగ పూట నగరంలోని మూడవ డివిజన్ పరిధిలో గూపన్పల్లి లో చిన్న విషయంలో జరిగిన ఘటనతో నిందితులు మదన్ అదే గ్రామానికి చెందిన అనిల్, అనిల్ వల్ల అక్క చంది దీపిక, అనిల్ మిత్రుడు శైలేందర్ పై విచక్షణ క్రిహితంగా బీరు సీసా పగలగొట్టి ముగ్గురిపై కిరాతకంగా దాడీకి పాల్పడినట్లు రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు. కిరాణా దుకాణం వద్ద అనిల్, లు వెళ్లగా అనుకోకుండా అనిల్ మిత్రుడు కాలు మదన్ కు తగలడంతో తాగిన మొత్తంలో విచక్షణ కోల్పోయి బీరు సీసా తీసుకొని దాన్ని పగలగొట్టి వారిపై డాడీకి పాల్పడిన జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటన సుమారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిందని ఎస్సై వివరించారు. నిన్నితుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. మరో వైపు పగిలిన బీరు సీసా తో డాడీకి గురైన ముగ్గురిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు డివిజన్ బిజెపి నాయకుడు చింత శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >