| Daily భారత్
Logo




అటవీ శాఖ అధికారుల ఆగడాలు నశించాలి

News

Posted on 2025-08-06 13:48:52

Share: Share


అటవీ శాఖ అధికారుల ఆగడాలు నశించాలి

పోడు భూమిలో సాగు చేస్తున్న మక్కజొన్నను నష్టం చేసిన అటవీ అధికారులు

మనస్థాపంతో పోడు భూమి యజమాని ఆత్మహత్య యత్నం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భూపాల్ మండలం బైరాపూర్ గ్రామం షుగర్ లో గల మోతిరాం నాయక్ తండాలో రమావత్ ప్రకాష్ అనే వ్యక్తి గత రెండువేల సంవత్సరము నుండి ఓటు భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మంగళవారం తన పంట పొలంలోకి వచ్చి తన పంటల పొలంలో సాగు చేస్తున్న మొక్కజొన్నను గడ్డి మందు పిచికారి చేయడంతో పాటు పూర్తిగా నాశనం చేశారని తాండావాసులు బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అయితే ఫారెస్ట్ అధికారులకు కొత్తగా విన్నవించిన వినకుండా సదరు రైతును బెదిరించడంతోపాటు కావాలంటే ఏ మందు తాగి చనిపోవని బెదిరించడం జరిగిందని, ప్రకాష్ అనే రైతు మనస్థాపనతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగిందని తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ రైతు ఆ రైతు మనస్థాపానికి గురై గడ్డి మందు సీబీసీ ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని తాండవాసులు ఆవేదన వ్యక్తం చేశారు రైతు ప్రకాష్ ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని తాండవాసులు పేర్కొన్నారు. అయితే రైతు ప్రకాష్ పొలాన్ని నాశనం చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఎఫ్ హెచ్ ఓ సాయికుమార్, ఎఫ్ ఆర్ వో రాధిక, బీట్ అధికారులు రైతుపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేసి, చదురు రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ధర్నా చేస్తున్న తండావాసులను పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 10:50:02

Readmore >
Image 1

ఐదుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

Posted On 2026-06-02 08:08:42

Readmore >
Image 1

పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

Posted On 2026-06-02 06:34:18

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

Posted On 2026-06-01 19:38:29

Readmore >
Image 1

జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

Posted On 2026-06-01 19:24:23

Readmore >
Image 1

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

Posted On 2026-06-01 19:22:34

Readmore >
Image 1

ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

Posted On 2026-06-01 15:09:10

Readmore >