| Daily భారత్
Logo




మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

News

Posted on 2025-08-06 12:04:17

Share: Share


మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు ద్వారా తెలంగాణకి రావాల్సిన అన్యాయాలపై ఉద్యమించిన మహా వ్యక్తి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ ఆచార్య 91 జయంతి సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చుక్కం దేవదాస్ ఆధ్వర్యంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన లెక్కలు చెప్పిన మహా వ్యక్తి ఆయనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 33, 9, 33, 99 జీవో ల ద్వారా మాల మాల ఉప కులాలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి నష్టం చేశారని అన్నారు. ఉద్యోగ నియామక లో 22, 41 7 7 9 1 రోస్టర్ పాయింట్ ఇచ్చిన నిరుద్యోగులకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం మాలమహానాడు కు చెందిన నిరుద్యోగులకు అన్యాయం చేశారని కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్, కోశాధికారి రాజన్న, చంద్రకాంత్, నీరడి బుచ్చన్న, భీష సాయన్న అల్జాపూర్ నాగరావు, సంయుక్త కార్యదర్శి గంగాధర్, సభ్యులు బాలస్వామి, దోడ్డీ మోహన్, శంకర్  తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 10:50:02

Readmore >
Image 1

ఐదుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

Posted On 2026-06-02 08:08:42

Readmore >
Image 1

పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

Posted On 2026-06-02 06:34:18

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

Posted On 2026-06-01 19:38:29

Readmore >
Image 1

జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

Posted On 2026-06-01 19:24:23

Readmore >
Image 1

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

Posted On 2026-06-01 19:22:34

Readmore >
Image 1

ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

Posted On 2026-06-01 15:09:10

Readmore >