Posted on 2025-07-23 20:55:38
బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ మాదారపు రాములు డిమాండ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రపంచానికి బుద్ధులు జ్ఞానోదయం పొందిన పవిత్ర ధర్మ భూమి బీహార్ రాష్ట్రంలోని జ్ఞానోదయం పొందిన స్థలంలో బుద్ధుని కి కాషాయ దుస్తులతో ఆయన విగ్రహానికి బొట్టు పెట్టి అవమానపరిచిన మనువాదుల చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ మాదారపు రాములు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ధర్నా చౌక్ లో 11 రోజులపాటు బుద్ధిస్టులు చేపడుతున్న శాంతియుత ధర్నా కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధునికి మరియు బౌద్ధ భిక్షులపై మనువాదులు వారిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కావున కేంద్ర ప్రభుత్వం తోపాటు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ విహార్ ని బౌద్ధులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >