Posted on 2025-07-23 20:55:38
బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ మాదారపు రాములు డిమాండ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రపంచానికి బుద్ధులు జ్ఞానోదయం పొందిన పవిత్ర ధర్మ భూమి బీహార్ రాష్ట్రంలోని జ్ఞానోదయం పొందిన స్థలంలో బుద్ధుని కి కాషాయ దుస్తులతో ఆయన విగ్రహానికి బొట్టు పెట్టి అవమానపరిచిన మనువాదుల చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ మాదారపు రాములు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ధర్నా చౌక్ లో 11 రోజులపాటు బుద్ధిస్టులు చేపడుతున్న శాంతియుత ధర్నా కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధునికి మరియు బౌద్ధ భిక్షులపై మనువాదులు వారిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కావున కేంద్ర ప్రభుత్వం తోపాటు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ విహార్ ని బౌద్ధులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >