Posted on 2025-07-23 13:29:49
భయాందోళలకు గురవుతున్న స్థానికులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని 18వ డివిజన్ ముబారక్ నగర్ శివారులో గల సుక్జిత్ ఫ్యాక్టరీలో నుండి తరచుగా విష సర్పాలు ముబారక్ నగర్ లోకి చొరబడుతున్నాయి. అందులో ఉండే విశ్వసర్పాలు ఆహారం దొరకక బయటకి వచ్చి ముబారక్ నగర్ లోని ఆయా ఇండ్లలోకి చొరబడి ప్రజలకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీల మక్క దినుసులు నుండి దాదాపు 20 రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తుంటారు. అయితే ఇందులో నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు తినడానికి అలవాటు పడిన విష సర్పాలు తరచుగా ఫ్యాక్టరీలో ఏదో ఒకచోట పాములు దర్శనం ఇస్తాయి. అందులో సరైన ఆహారం దొరకక అవి బయటకి వచ్చి ఆ ప్రాంతంలోని ఇండ్లలోకి చొరబడి ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి ఆరడుగుల భారీ కొండచిలువ ఫ్యాక్టరీలో నుండి కర్రలు రాళ్లతో బాది చంపేశారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తీసివేసి పాముల బెదడ నుండి ముబారక్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!
Posted On 2026-07-22 19:43:08
Readmore >
బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Posted On 2026-07-22 19:03:39
Readmore >
హైదరాబాద్లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >
వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-07-22 15:05:39
Readmore >
రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-07-22 15:03:11
Readmore >
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >