| Daily భారత్
Logo




టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

News

Posted on 2025-12-06 17:39:53

Share: Share


టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పూర్వ విద్యార్థిని బక్కగారి నరేష్మా దమ్మన్నపేట వాస్తవ్యురాలు జూనియర్ లెక్చరర్ గా పెద్దపల్లిలో పనిచేయుచున్న వారి ఆర్థిక సహకారంతోటి విద్యార్థులకు అందజేయడం జరిగిందని సీనియర్ ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మార్కులు స్కోరు చేయాలంటే స్టడీ మెటీరియల్ చాలా తోడ్పడతాయని తెలియజేశారు దానికి సహకరించిన నరేష్మాకు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు చదివిన పాఠశాల రుణం తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి నరేష్మా. కృతజ్ఞతలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడికాడి కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జరల విజయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


Image 1

డీలిమిటేషన్ పేరుతో మోసాలు… అప్రమత్తంగా ఉండండి!

Posted On 2026-04-20 10:48:31

Readmore >
Image 1

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

Posted On 2026-04-20 10:34:12

Readmore >
Image 1

ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

Posted On 2026-04-20 10:30:56

Readmore >
Image 1

MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

Posted On 2026-04-20 07:46:07

Readmore >
Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >