Posted on 2025-12-06 17:39:53
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పూర్వ విద్యార్థిని బక్కగారి నరేష్మా దమ్మన్నపేట వాస్తవ్యురాలు జూనియర్ లెక్చరర్ గా పెద్దపల్లిలో పనిచేయుచున్న వారి ఆర్థిక సహకారంతోటి విద్యార్థులకు అందజేయడం జరిగిందని సీనియర్ ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మార్కులు స్కోరు చేయాలంటే స్టడీ మెటీరియల్ చాలా తోడ్పడతాయని తెలియజేశారు దానికి సహకరించిన నరేష్మాకు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు చదివిన పాఠశాల రుణం తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి నరేష్మా. కృతజ్ఞతలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడికాడి కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జరల విజయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >