Posted on 2025-07-07 21:52:02
డైలీ భారత్, మహబూబాబాద్: హోలీ ఫైర్ మినిస్ట్రీస్ వారు 34 మంది పేద విద్యార్థులకు ఉచితముగా నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురం గ్రామంలో ఉన్న 34 మంది పేద విద్యార్థులకు హోలీ ఫైర్ మినిస్ట్రీస్ మహబూబాబాద్ వారి ఆర్థిక సాయంతో నోట్ బుక్స్ ఉచితముగా పంపిణీ చేశారు
ఈ యొక్క మినిస్ట్రీ ఫౌండర్& చైర్మన్ జి,వి.ఇశ్రాయేలు మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి బీద స్థితిలో ఉన్న వారికి ఎంతో కొంత సహకారం అందించాలి అన్న ప్రభు మాటను బట్టి, ప్రభు ప్రేమను బట్టి మా వంతుగా కొంత సహకారం పేద విద్యార్థులకు ఈరోజు నోట్ బుక్స్ రూపంలో అందించాము అని తెలియజేశారు
ఈ కార్యక్రమము హెచ్ ఎఫ్ ఎం చర్చ్ జనరల్ సెక్రెటరీ గుండెపాక కరుణాకర్, ట్రెజరర్ కందిపాటి రాంబాబు గారి అధ్యక్షతనలో జరిగింది
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ వైస్ చైర్మన్ జి సునీత, జాయింట్ సెక్రెటరీ గుండెపాక ప్రభాకర్ బోర్డ్ సభ్యులు పోలేపాక అమరేందర్, వాసం వీరస్వామి,ఈసాల వెంకన్న, పోలెపాక యాకయ్య,గ్రామ నాయకులు కొట్టె ఉపేందర్,
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >