Posted on 2026-04-21 15:01:56
సంతలో ఏర్పాటు చేసిన షాప్ ల దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న సంత పాటదారుడు
డబ్బులు కావాలి సరే.. సంత కనీస సౌకర్యాలు ఎవరు ఏర్పాటు చేస్తారు...
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట సంతను సందర్శించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ వ్యాపారాలు చేయాల్సి వస్తుందని సంతపాడిన నిర్వాహకులు సంతను గాలికి వదిలేశారు...డబ్బులు విషయంలో అయితే ముక్క పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో పంచాయితీ వారు సంత పాట దారులు ఉన్నారు ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పసుమర్తి పుల్లారావు ,బీజేపీ SC మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >