Posted on 2026-04-21 15:01:56
సంతలో ఏర్పాటు చేసిన షాప్ ల దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న సంత పాటదారుడు
డబ్బులు కావాలి సరే.. సంత కనీస సౌకర్యాలు ఎవరు ఏర్పాటు చేస్తారు...
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట సంతను సందర్శించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ వ్యాపారాలు చేయాల్సి వస్తుందని సంతపాడిన నిర్వాహకులు సంతను గాలికి వదిలేశారు...డబ్బులు విషయంలో అయితే ముక్క పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో పంచాయితీ వారు సంత పాట దారులు ఉన్నారు ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పసుమర్తి పుల్లారావు ,బీజేపీ SC మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >