Posted on 2025-07-07 14:39:43
డైలీ భారత్, మిర్యాలగూడ: Shaik Javeed, Deputy Tahsildar, working in Civil Supplies, Miryalguda in the Office of the DCSO, Nalgonda District has been arrested by Telangana #ACB Officials in a case registered against him on 07.06.2025 for initially demanding the #bribe of Rs.1,00,000/- & later accepted to Rs.70,000/- to conduct Panchanama for three seized vehicles in order to get vehicle release orders from the Honarable Court.
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
స్వాధీనపరుచుకున్న మూడు వాహనాలకు పంచనామా నిర్వహించి నివేదికను న్యాయస్థానానికి పంపించి తద్వారా అట్టి వాహనాల విడుదలకై ఉత్తర్వులు పొందడానికి ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసి, దానిని రూ.70,000/- లకు తగ్గించినందుకు 07.06.2025 నాడు నమోదు చేసిన ఒక కేసులో నిందితుడు, నల్లగొండ లోని జిల్లా పౌర సరఫరాల శాఖలో మిర్యాలగూడ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ - షేక్ జావీద్ ను అరెస్ట్ చేసిన తెలంగాణ అనిశా అధికారులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >