Posted on 2025-07-05 23:14:49
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లోని ధూల్పేట్లో వెలుగుచూసిన ఘటన
రోహన్ సింగ్ అనే వ్యక్తి ధూల్పేట్ నుంచి గచ్చిబౌలికి గంజాయి సరఫరా
ఈ విషయం తెలిసి.. అతని ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు
తప్పుదారి పట్టించేందుకు.. దేవుని ఫోటోల వెనుక గంజాయి దాచిన రోహన్
అనుమానం వచ్చి చెక్ చేయగా.. పోలీసులకు 10 కిలోల గంజాయి లభ్యం
గంజాయిని స్వాధీనం చేసుకొని.. రోహన్ను అరెస్టు చేసిన పోలీసులు
ఒరిస్సా నుంచి అతను గంజాయి తీసుకొచ్చినట్లు వెల్లడించిన అధికారులు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >