Posted on 2025-07-02 11:58:01
కల్లూరు మండలంలో నేటికీ చేదు జ్ఞాపకాలేనటా!
భారీ కుంభకోణం. ఆపై రికార్డులు అగ్నికి ఆహుతి చేశారని ఆరోపణలు?
అట్టి కేసులు నేటికీ ఎంక్వయిరీ అధికారి వద్ద పెండింగ్ నా!
సారు వారి సర్వీసులు చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పడవల్సిందేనా?
విధి నిర్వహణ కంటే ముల్లా ఖాత్ ముఖ్యమా సారు!
యూనియన్ పేరుతో మీడియాని బెదిరిస్తానికి సిద్ధపడ్డావా నాయనా?
డైలీ భారత్, అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరి తాసిల్దార్ పనితనాలు చూస్తే ఒళ్ళు గగ్గులు పడాల్సిందే ప్రభుత్వ ఆస్తులు అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా ఉంటుంది. గత కాలంలో వారు చేసిన కార్యాలయంలోని సర్వీస్ కాలాన్ని పరిశీలన చేస్తే అంతా డొల్లే అన్నట్లుగా కనిపిస్తుంది భారీ కుంభకోణాలు ఆపై కొందరు వ్యక్తులు తో రికార్డుల రూములను సైతం అగ్నికి ఆహుతి చేసిన ఆరోపణల సైతం నేటికీ చేదు జ్ఞాపకాలు ఆయా మండలాల్లో చెక్కుచెదరని చెప్పుకోవచ్చు అటువంటి కేసులు విషయాల్లో నేటికీ ఎంక్వయిరీ అధికారి వద్ద పెండింగ్ పడి సంవత్సరాల కొద్దీ కాలయాపన కొనసాగుతూనే ఉంటాయి విధి నిర్వహణ కంటే ముల్లా ఖాత్ ముఖ్యమన్నట్లు సారు వారు నడుచుకోవడం ఆయా గ్రామాల్లో భారీ స్థాయిలో ప్రజలు ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా యూనియన్ పేరుతో కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులను సైతం బెదిరింపులకు పాల్పడినట్లు నేటికీ ఆయా ప్రాంతంలో సోషల్ మీడియా ప్రతినిధులు ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అట్టి అధికారులు వేరే ప్రదేశంలో కూడా ప్రభుత్వం భూములపై సవితి ప్రేమ చూపుతూ అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా వ్యవహరించటం యావత్తు మండలంలోని ప్రజలు భారీ స్థాయిలో విమర్శలను కొనసాగిస్తున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >