Posted on 2025-06-30 10:54:10
డైలీ భారత్, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం శీగాచి కెమికల్స్ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
శీగాచి కెమికల్స్ లో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే 10 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఇంకా కొంత మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా పరిశ్రమ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు..
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >