| Daily భారత్
Logo




పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం ... 10 మంది మృతి

News

Posted on 2025-06-30 10:54:10

Share: Share


పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం ... 10 మంది మృతి

డైలీ భారత్, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలో సోమవారం  ఉదయం శీగాచి కెమికల్స్  భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

శీగాచి కెమికల్స్ లో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.  ఇప్పటికే 10 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఇంకా కొంత మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా పరిశ్రమ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు..

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >