| Daily భారత్
Logo




యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

News

Posted on 2025-06-26 15:07:13

Share: Share


యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు అలవాటు ఉంటే తల్లిదండ్రులే బాధ్యులే

స్కూల్లో కాలేజీలో విద్యార్థులను ఒక నిఘా ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు

భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షుడు మొ లుగు నాగేందర్ రెడ్డి విజ్ఞప్తి

డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట:అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాసాయిపేట మండల భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండలం అధ్యక్షుడు  మొలుగు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ — "యువతే దేశ భవిష్యత్తుకు ఆయుధంగా నిలుస్తారు. అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్న దిశగా సాగాలి" అని మాట్లాడారు. అనంతరం

"ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు కలెక్టర్, ఇంజనీర్, లాయర్, డాక్టర్, ఒక అబ్దుల్ కలాం లాంటి అవాలనే కలలు, ఆశలు పెంచుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటారు. అలాంటి ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత మన యువతపై ఉంది. మత్తు పదార్థాలకు అలవాటు పడి తల్లిదండ్రులకు శోకం మిగల్చే దిశగా వెళ్లకూడదు" అని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, జూదం, బొమ్మ–బొరుసు ఆటలు మరియు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వలన యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వీటి నుండి తక్షణమే దూరంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నాగేష్, బిజెపి బూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్, బిజెపి మాసాయిపేట దళిత ప్రజా ప్రతినిధి బూత్ అధ్యక్షుడు గౌరగళ్ల రాములు, బిజెపి నాయకులు సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >