Posted on 2025-06-24 17:05:18
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పరిశీలన చేపట్టి, దాదాపు 77 వేల మందిని రేషన్ పొందేందుకు అనర్హులుగా గుర్తించింది. వీరందరి కార్డులను రద్దు చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గత కొన్ని నెలలుగా అనుమానాస్పద రేషన్ కార్డులపై సమగ్రంగా పరిశీలన చేస్తోంది. దీంతో సుమారు 76,842 మంది పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించబోతున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన ఒక జాబితా. ఇందులో 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొంది. వీటిలో 1,62,773 మంది లబ్ధిదారుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కలెక్టర్లు,రెవెన్యూయంత్రాంగంతో కలిసి మండల స్థాయిలో ప్రత్యక్షంగా విచారణ చేపట్టింది. స్థానిక సర్వేల ద్వారా డోర్ టూ డోర్ వెరిఫికేషన్ నిర్వహించి, రేషన్ పొందేందుకు అనర్హులైన వ
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >