Posted on 2025-06-23 14:53:16
ఇన్స్పైర్ (2025-26) అవగాహన కార్యక్రమం
రాష్ట్ర విద్యా శాఖ,T_SAT ల ఆధ్వర్యంలో...
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇన్స్పైర్ నామినేషన్ 2025_ 26 విద్యా సంవత్సరం సంబంధించి T _SAT ద్వారా తేది :23/06/2025 నాడు ఉదయం 11.00 గంటల నుంచి 1:00 వరకు ప్రత్యక్ష ప్రసారం జరిగింది*.సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా నామినేషన్లు వేసే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.నూతన ఆవిష్కరణ లకు కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల కేంద్రంగా ఉందని, గత ఎనిమిది ఏండ్ల ల లో 5 సార్లు రాష్ట్ర స్థాయిలో,రెండు సార్లు జాతీయ స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకువచ్చారని అభినందించారు.ఈసారికూడా వినూత్న ఆవిష్కరణలతో ఇన్స్పైర్ లో ప్రతిభ చాటాలని విద్యార్థులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మోతీలాల్,సైన్స్ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, కోల సరిత, భూక్యా హజు,ఆకుల శ్రీహరి లు పాల్గొన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >