Posted on 2025-06-23 18:23:16
ఇన్స్పైర్ (2025-26) అవగాహన కార్యక్రమం
రాష్ట్ర విద్యా శాఖ,T_SAT ల ఆధ్వర్యంలో...
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇన్స్పైర్ నామినేషన్ 2025_ 26 విద్యా సంవత్సరం సంబంధించి T _SAT ద్వారా తేది :23/06/2025 నాడు ఉదయం 11.00 గంటల నుంచి 1:00 వరకు ప్రత్యక్ష ప్రసారం జరిగింది*.సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా నామినేషన్లు వేసే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.నూతన ఆవిష్కరణ లకు కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల కేంద్రంగా ఉందని, గత ఎనిమిది ఏండ్ల ల లో 5 సార్లు రాష్ట్ర స్థాయిలో,రెండు సార్లు జాతీయ స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకువచ్చారని అభినందించారు.ఈసారికూడా వినూత్న ఆవిష్కరణలతో ఇన్స్పైర్ లో ప్రతిభ చాటాలని విద్యార్థులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మోతీలాల్,సైన్స్ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, కోల సరిత, భూక్యా హజు,ఆకుల శ్రీహరి లు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >