Posted on 2025-06-23 18:23:16
ఇన్స్పైర్ (2025-26) అవగాహన కార్యక్రమం
రాష్ట్ర విద్యా శాఖ,T_SAT ల ఆధ్వర్యంలో...
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇన్స్పైర్ నామినేషన్ 2025_ 26 విద్యా సంవత్సరం సంబంధించి T _SAT ద్వారా తేది :23/06/2025 నాడు ఉదయం 11.00 గంటల నుంచి 1:00 వరకు ప్రత్యక్ష ప్రసారం జరిగింది*.సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా నామినేషన్లు వేసే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.నూతన ఆవిష్కరణ లకు కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల కేంద్రంగా ఉందని, గత ఎనిమిది ఏండ్ల ల లో 5 సార్లు రాష్ట్ర స్థాయిలో,రెండు సార్లు జాతీయ స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకువచ్చారని అభినందించారు.ఈసారికూడా వినూత్న ఆవిష్కరణలతో ఇన్స్పైర్ లో ప్రతిభ చాటాలని విద్యార్థులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మోతీలాల్,సైన్స్ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, కోల సరిత, భూక్యా హజు,ఆకుల శ్రీహరి లు పాల్గొన్నారు.
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >