Posted on 2025-06-22 15:35:35
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకులు
బి ఆర్ ఎస్ అధ్యక్షుడు సువర్ణ సురేష్ చారి, దళిత ప్రజా ప్రతినిధి చిన్నోళ్లభాస్కర్
డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట:మెదక్ జిల్లా ఉమ్మడి చేగుంట, మాసాయిపేట మండలం పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లి శివారులోని పులిగుట్ట తండాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ చారి ఆధ్వర్యంలో కరంటోత్ రౌవుజ్య మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను మృతుని సతీమణి పురన్ ను, కుమారులు నరసింహ, బిక్షపతిలను పరామర్శించినట్లు టిఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్ చారి తెలిపారు అదేవిధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమారులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గం కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఎల్లవేళలా ముందుండి ఎలాంటి అవసరతలు ఉన్న తెలియజేయాలని వారిని ఓదారుస్తూ ధైర్యం చెప్పి ఆర్థిక సాయంగా 50kgల బియ్యం అందించడం జరిగిందని అన్నారు తాజా మాజీ సర్పంచ్ నేను మా పార్టీ తరుపున మరియు గవర్నమెంట్ ద్వారా వచ్చి పథకాలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందే విధంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నామని తెలపడం జరింగింది అని బి ఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సురేష్ చారి పేర్కొన్నారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ తండా గిరిజననాయకులు పెద్ద విఠల్ నాయక్ పరశురామ్ నాయక్ భాస్కర్ గౌడ్, మాజీ వార్డ్ సభ్యులు లాలు నాయక్ వసురం నాయక్ టిఆర్ఎస్ యువకులు దళిత ప్రజా ప్రతినిధి చిన్నోల భాస్కర్, మరియు తదితరులు పాల్గొన్నారు
మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి
Posted On 2025-11-13 10:03:28
Readmore >
జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి
Posted On 2025-11-12 19:12:07
Readmore >
పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం
Posted On 2025-11-12 19:10:42
Readmore >
అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు
Posted On 2025-11-12 19:09:07
Readmore >
నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?
Posted On 2025-11-12 13:27:18
Readmore >
JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం
Posted On 2025-11-12 08:50:16
Readmore >
ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
Posted On 2025-11-12 08:47:02
Readmore >