| Daily భారత్
Logo




మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

News

Posted on 2025-06-22 15:35:35

Share: Share


మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకులు

బి ఆర్ ఎస్ అధ్యక్షుడు సువర్ణ సురేష్ చారి, దళిత ప్రజా ప్రతినిధి చిన్నోళ్లభాస్కర్

డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట:మెదక్ జిల్లా ఉమ్మడి చేగుంట, మాసాయిపేట మండలం పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లి శివారులోని పులిగుట్ట తండాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ చారి ఆధ్వర్యంలో కరంటోత్ రౌవుజ్య మరణించిన విషయం  తెలుసుకొని  వారి కుటుంబ సభ్యులను మృతుని సతీమణి పురన్ ను, కుమారులు నరసింహ, బిక్షపతిలను పరామర్శించినట్లు టిఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్ చారి తెలిపారు అదేవిధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమారులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గం కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఎల్లవేళలా ముందుండి ఎలాంటి అవసరతలు ఉన్న తెలియజేయాలని వారిని ఓదారుస్తూ ధైర్యం చెప్పి  ఆర్థిక సాయంగా 50kgల బియ్యం అందించడం జరిగిందని అన్నారు  తాజా మాజీ సర్పంచ్ నేను మా పార్టీ తరుపున మరియు గవర్నమెంట్  ద్వారా వచ్చి పథకాలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందే విధంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నామని తెలపడం జరింగింది అని బి ఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సురేష్ చారి పేర్కొన్నారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ తండా గిరిజననాయకులు పెద్ద  విఠల్ నాయక్ పరశురామ్ నాయక్ భాస్కర్ గౌడ్, మాజీ వార్డ్ సభ్యులు లాలు నాయక్ వసురం నాయక్ టిఆర్ఎస్ యువకులు దళిత ప్రజా ప్రతినిధి చిన్నోల భాస్కర్,  మరియు తదితరులు పాల్గొన్నారు

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-01 10:40:53

Readmore >
Image 1

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం

Posted On 2026-03-01 06:50:29

Readmore >
Image 1

సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

Posted On 2026-02-28 21:44:48

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామం : బుడియా బాపు జాతర కార్యక్రమం

Posted On 2026-02-28 21:39:40

Readmore >
Image 1

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

Posted On 2026-02-28 20:49:58

Readmore >
Image 1

యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు

Posted On 2026-02-28 20:10:03

Readmore >
Image 1

గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-02-28 19:39:47

Readmore >
Image 1

గ్రీన్ సెల్ఫీ పాయింట్ తో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

Posted On 2026-02-28 18:39:59

Readmore >
Image 1

రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం

Posted On 2026-02-28 18:35:18

Readmore >
Image 1

ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

Posted On 2026-02-28 17:50:47

Readmore >