Posted on 2025-06-22 13:30:49
డైలీ భారత్, చత్తీస్గడ్: ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీసుస్టేషన్ పరిధిలోని యాంపురం, సండ్రం బోరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు మాజీ మావోయిస్టు. ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు వరుస హత్యలకు పాల్పడుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
#chhattisgarh
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >