| Daily భారత్
Logo




ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి చంపిన మావోయిస్టులు

News

Posted on 2025-06-22 13:30:49

Share: Share


ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి చంపిన మావోయిస్టులు

డైలీ భారత్, చత్తీస్గడ్: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీసుస్టేషన్ పరిధిలోని యాంపురం, సండ్రం బోరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు మాజీ మావోయిస్టు. ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు వరుస హత్యలకు పాల్పడుతుండటంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


#chhattisgarh 

Image 1

కళ్ళు కూడా తెరవని పసికందును రోడ్డుపై పడి వేసిన కసాయి తల్లి

Posted On 2025-07-15 23:08:55

Readmore >
Image 1

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు హైకోర్టులో షాక్

Posted On 2025-07-15 21:48:26

Readmore >
Image 1

నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం

Posted On 2025-07-15 21:47:28

Readmore >
Image 1

తే.యూ లో జరిగే రెండవ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Posted On 2025-07-15 20:10:02

Readmore >
Image 1

బాడ్సి సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

Posted On 2025-07-15 20:08:40

Readmore >
Image 1

మైనర్ బాలికకు గర్భస్రావం కావడానికి (అబార్షన్) మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు

Posted On 2025-07-15 18:32:29

Readmore >
Image 1

అసంబద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను సవరించాలి : TPTF రాజన్న సిరిసిల్ల

Posted On 2025-07-15 18:26:31

Readmore >
Image 1

భార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

Posted On 2025-07-15 18:19:07

Readmore >
Image 1

టీఎన్జీవో ఎస్ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు

Posted On 2025-07-15 15:47:23

Readmore >
Image 1

సురక్షితంగా పుడమికి చేరుకున్న శుభాన్షు శుక్లా అండ్ టీమ్

Posted On 2025-07-15 15:21:01

Readmore >