Posted on 2025-06-22 13:29:20
డైలీ భారత్, న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై US సైన్యం దాడి చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్, పశ్చిమాసియాలో అమెరికా పౌరులు, సైనిక సిబ్బంది లక్ష్యంగా చేసుకంటామని హెచ్చరించింది. గగనతల నిబంధనలు ఉల్లంఘించి అమెరికా నేరం చేసిందని, ఇకపైనా అక్కడ వారికి స్థానం లేదని తెలిపింది. ట్రంప్ స్టార్ట్ చేశారు.. మేం అంతం చేస్తాం అని స్ట్రాంగ్గా చెప్పంది.
#war
ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-10 12:06:47
Readmore >
ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు
Posted On 2026-03-10 11:54:35
Readmore >
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >