Posted on 2025-06-22 09:59:20
డైలీ భారత్, న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై US సైన్యం దాడి చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్, పశ్చిమాసియాలో అమెరికా పౌరులు, సైనిక సిబ్బంది లక్ష్యంగా చేసుకంటామని హెచ్చరించింది. గగనతల నిబంధనలు ఉల్లంఘించి అమెరికా నేరం చేసిందని, ఇకపైనా అక్కడ వారికి స్థానం లేదని తెలిపింది. ట్రంప్ స్టార్ట్ చేశారు.. మేం అంతం చేస్తాం అని స్ట్రాంగ్గా చెప్పంది.
#war
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >