Posted on 2025-06-20 21:27:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన పిన్నిబోయిన రాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన పిన్నబోయిన వెంకటేశ్వర్లు అను అతను తన ఇంట్లో 10 గ్రాముల బంగారం 250 గ్రాముల వెండి 50 వేల రూపాయలను బీరువాలో దాచి 15వ తారీకు రోజున పిన్నబోయిన వెంకటేశ్వర్లు తన భార్యకు ఆరోగ్యం బాగా లేనందున ఏలూరులో గల హాస్పిటల్ కి వెళ్లి అక్కడ చూపించుకొని తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలోని గల బంగారపు వస్తువులు వెండి వస్తువులు అలాగే 50 వేల రూపాయలు కనిపించలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా చండ్రుగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ తన సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనపడగా అతనిని విచారించగా అతని పేరు పిన్నబోయిన రాము అని ఫిర్యాది ఇంట్లో దొంగతనం చేసింది తనే అని చెప్పగా అతని చెక్ చేయగా తన వద్ద అతను దొంగలించబడినటువంటి బంగారం మరియు వెండి వస్తువులు 20000 రూపాయలు చండ్రుగొండ పోలీస్ వారు స్వాధీనం పరుచుకుని పిన్నబోయిన రామును రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >