| Daily భారత్
Logo




బిల్లులు చెల్లించడం లేదని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కాంట్రాక్టర్

News

Posted on 2025-06-17 11:30:11

Share: Share


బిల్లులు చెల్లించడం లేదని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కాంట్రాక్టర్

డైలీ భారత్, నిర్మల్: తాను నిర్మించిన స్కూలు భవనానికి బిల్లులు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన తెలిపిన కాంట్రాక్టర్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజూర గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్, అదే గ్రామంలో రూ.37 లక్షలతో పాఠశాల భవనం నిర్మించాడు

రూ.14 లక్షలు విడుదల చేసి, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా డబ్బు విడుదల చేయలేకపోయిన గత ప్రభుత్వం 

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా బిల్లు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కాంట్రాక్టర్ 

పోలీసులు, గ్రామస్తుల చొరవతో ఆందోళన విరమించి, వారం రోజుల్లో తనకు బిల్లు మంజూరు చేయకపోతే పాఠశాల భవనానికి తాళం వేస్తానని స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన కాంట్రాక్టర్

Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >
Image 1

"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Posted On 2026-04-18 13:51:32

Readmore >