Posted on 2023-12-12 13:53:57
డైలీ భారత్, సిరిసిల్ల: సీపీఎం పార్టీ నాయకులు ఈరోజు నిన్న కోనరావుపేట మండలం కొండపూర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిన మల్యాల నందం ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్మాశించడం జరిగింది....
ఈ సందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ జిల్లా కమిటీ సభ్యులు ఎరవెల్లి నాగరాజు మాట్లాడుతూ గతంలో మల్యాల నందం మన వ్యక్తి నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి తదుపరి తెలుగుదేశం ప్రభుత్వంలో లొంగిపోయి అప్పుడు ప్రభుత్వం 1ఒక్క ఎకరం 20 గుంటలు జీవనోపదికి సాగు చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. పట్టా పాస్బుక్ వన్ బి అన్ని కూడా ఉన్నాయి. కాని తెలంగాణ వచ్చాక ధరణి కెసిఆర్ ప్రభుత్వంలో ఆయనకు నూతన పాస్ బుక్ ఇవ్వలేదు. ఆన్లైన్లో ఎక్కనది కానీ ఇప్పుడు మాత్రం అది మా రెవెన్యూ భూమి ఫారెస్ట్కు ఇస్తున్నామని మండల ఎమ్మార్వో డిప్యూటీ ఎమ్మార్వో ఆయన సాగు చేసుకుంటున్నా భూమిలోకి వచ్చి కనీలు కంచను పెట్టుతున్నారు అని విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లి వద్దు సార్ నాకు జీవన ఉపాధి ఈ భూమి ఈ భూమి లేకపోతే నేను బ్రతకాలేను నాకు జీవనం లేదు ఎంత ప్రాధయపడ్డ సత్తె సావు అని అధికారులు అన్నారు. అప్పుడు మనోధైర్యం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం బలాత్కారం చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నవారు జిల్లా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి దళితులపై దాడులు చేయించి దళితుల భూములు లాక్కొని మళ్లీ అదే నిరంకుశంగా అధికారులు దళితుల భూములకు ప్రయత్నం చేస్తుంది. దీని పూర్తిస్థాయిలో ఖండిస్తూ వెంటనే ఆ దళిత రైతుకు పట్టా పాస్ బుక్ ఇచ్చి ఆయనకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి అదేవిధంగా లంచం అడిగిన సర్వేర్ను మరియు ఎమ్మార్వో డిప్యూటీ ఎమ్మార్వోలు సస్పెండ్ చేయాలి డిమాండ్ చేస్తూ మండల ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడుతాం. అతి త్వరలో ఈ కార్యక్రమంలో మద్దేల రాజేష్, ప్రభాకర్, మహేష్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు...
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >