Posted on 2023-12-12 23:16:55
డైలీ భారత్, తెలంగాణ: నిన్న సోమవారం రోజున సచివాలయంలో సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గల్లా పట్టుకుని నిన్ను చంపేస్తా అంటూ దాడికి పాల్పడ్డాడు.
తోటి జర్నలిస్టులు కలుగజేసుకుని విడిపించగా గ్రౌండ్ ఫ్లోర్లో ఒకసారి, పార్కింగ్ వద్ద మరోసారి జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి మీద బెదిరింపులకు పాల్పడ్డ యువ ఎమ్మెల్యే.
70 ఏళ్ల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ చరిత్రలో సెక్రటేరియట్లో జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరిగిన ఘటనలు ఒక్కటి కూడా లేవు.
సంఘటన మీద ఇప్పటి దాకా ఒక్క మీడియా సంస్థ కానీ, ఒక్క జర్నలిస్టు కానీ, జర్నలిస్టు సంఘాలు కానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.
ఇదేనా తెలంగాణ కోరుకున్న మార్పు?
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >