Posted on 2025-06-15 17:22:57
డైలీ భారత్, న్యూఢిల్లీ:రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ నెలాఖరులో చైనాలోని చింగ్డావోలో నిర్వహించనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి హాజరవ్వనున్నారు. గల్వాన్ ఘటన (2020) తర్వాత చైనాను పర్యటిస్తున్న తొలి భారతీయ కేంద్ర మంత్రి ఆయనే కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్లో లడఖ్ ఎల్ఏసీ వద్ద సైనికులు వెనక్కి తీసుకునే ఒప్పందం జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఇది తొలి మంత్రిత్వ స్థాయి సమావేశం కావడం విశేషం.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >