Posted on 2025-06-15 17:16:29
డైలీ భారత్, హైదరాబాద్: 20 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి బ్రతుకుదెరువు కోసం వచ్చి, పూల వ్యాపారిగా స్థిరపడి, సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో భార్యతో కలిసి నివాసముంటున్న జీషన్ అలీ (45) అనే వ్యక్తి
భర్త రోజూ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
పోలీసులు మందలించినా మారకపోవడంతో, బలవంతంగా మద్యం తాగించి ఇనుప రాడ్డుతో భర్త తలపై దాడి చేసిన భార్య
తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన భర్త జీషన్ అలీ
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >