Posted on 2025-06-14 18:05:16
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాంతినగర్ రెండవ వార్డ్ లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. గత ప్రభుత్వంలో వార్డు ప్రజలు డ్రైనేజీ పనుల కోసం కౌన్సిలర్ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిన ఈ డ్రైనేజీ పని చేయలేదు . గత ఐదు సంవత్సరాలు తమ సొంత పనులకు రోడ్లు వేయించారు గాని కానీ వార్డు ప్రజల సమస్యలను పట్టించుకోని పరిస్థితి కూడా లేకుండా పోయింది అటువంటి సమస్యను మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఐదు లక్షల రూపాయల వారికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >