Posted on 2025-06-12 18:33:33
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర విద్యా శాఖ చే జూన్ 11వ తేదీన వెలువడిన ఉత్తర్వుల ద్వారా కొన్ని జిల్లాలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అధికారిక అనుమతి ఇవ్వబడింది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా చాలా పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ జరుగుతున్నప్పటికీ మన జిల్లాకు కనీసం ఒక పాఠశాలకు కూడా అనుమతి ఇవ్వకపోడం కడు శోచనీయం.
మన జిల్లాలో ఇప్పటికే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తూ ప్రాథమిక పాఠశాల బలోపేతం కొరకు మరియు విద్యార్థుల సంఖ్య పెంచుటకు ఉపాధ్యాయులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మన జిల్లాలోని అన్ని పాఠశాలలకు అధికారిక అనుమతి కొరకు రాష్ట్ర విద్యా శాఖ కు DEO ద్వారా ప్రతిపాదనలు పంపి అనుమతి కై కృషి చేయవలసిందిగా DEO కి “తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF)” రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన ప్రాతినిథ్యం చేయడం జరిగింది.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >