" /> ." /> ." />
Posted on 2025-06-11 10:06:59
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) అధ్యక్షుడు డా. మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో హైదరాబాదులో "డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లీడర్స్ మీట్" వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ బిల్డింగ్, టపిఎ నిబంధనలు, వాటి అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టపిఎ అధ్యక్షుడు డా. యెలగొండ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు అలువాల ఈశ్వర్ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలలు, శిక్షణ సంస్థల్లో నాయకత్వ లక్షణాలు, ఏకాగ్రత, డ్రగ్ డి-అడిక్షన్, మోటివేషన్ అంశాలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >