" /> ." /> ." />
Posted on 2025-06-11 10:06:59
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) అధ్యక్షుడు డా. మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో హైదరాబాదులో "డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లీడర్స్ మీట్" వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ బిల్డింగ్, టపిఎ నిబంధనలు, వాటి అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టపిఎ అధ్యక్షుడు డా. యెలగొండ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు అలువాల ఈశ్వర్ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలలు, శిక్షణ సంస్థల్లో నాయకత్వ లక్షణాలు, ఏకాగ్రత, డ్రగ్ డి-అడిక్షన్, మోటివేషన్ అంశాలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >