Posted on 2025-06-09 11:00:36
డైలీ భారత్, మేఘాలయ: మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజారఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసులు తేల్చారు. ఇండోర్ కు చెందిన రాజారఘువంశీ-సోనమ్ ఇటీవల హనీమూన్కు మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజా దారుణహత్య కు గురికాగా అతడి భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. తాజాగా సోనమ్ సహా నలుగురిని ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను హత్య చేసేందుకు ఆమె కొందరికి సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >