Posted on 2025-06-08 07:33:42
డైలీ భారత్,జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62)కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి చనిపోవడంతో కుటుంబంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి విషాదఛాయలు అలుముకున్నాయి. టీడీపీ నుంచి ఒక్కసారి, బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు వరుసగా మూడుసార్లు గెలిచిన మాస్ లీడర్ మాగంటి. కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >