Posted on 2025-06-07 07:41:05
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుమండల అభివృద్ధి కార్యాలయంల mpdo కరుణాకర్ రెడ్డి యోగాలో పాల్గొన్నారు.యోగా మాస ఉత్సవాల్లో భాగంగా జూలూరుపాడు ఆయుష్ వైద్యులు డాక్టర్ రాజేందర్ యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆరోగ్యవంతమైన సమాజానికి కోసం తోడ్పడేందుకు కృషి చేస్తున్నందున మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి మరియు రెవిన్యూ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది యోగాలో పాల్గొని యోగ ట్రైనర్ ప్రమీల ఆధ్వర్యంలో యోగాసనాలను కార్యాలయ మీటింగ్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే అనేక వ్యాధులు చిట్టుమడుతున్నాయని ఆహారపు అలవాట్ల ద్వారా శరీరంలో ఉండే ఆర్గాన్స్ పనితీరు కొంటుపడుతోందని మారిన కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మానసిక ప్రశాంతత కోసం కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం తప్పనిసరి అయిందని అన్నారుyy పేల్చేగాలి త్రాగే నీరు తినే తిండి కలుస్తామైనందున రోగాలు చుట్టుముడుతున్నాయని సెల్ఫోన్ వినియోగం ఎక్కువైందని నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని యోగాలు చేరి మానసిక ప్రశాంతతను పొందాలని సూచించారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >