Posted on 2025-06-07 07:38:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలంగానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మికుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మ కు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించిన అనంతరం భక్తి శక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ తొలి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఎలా అయితే ఉన్నారో అలా ఉండాలని మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రావికంపాడు గ్రామ శాఖ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు చండ్రుగొండ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >