Posted on 2025-05-30 09:54:23
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని మోతె సమీపంలో ఒక ప్రవేటు బస్సు దగ్ధమైంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశాడు. కాగా ప్రమాదం సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సూర్యాపేట జిల్లాలోని మోతె సమీపంలో ఒక ప్రవేటు బస్సు దగ్ధమైంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో బస్సుకు మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశాడు. కాగా ప్రమాదం సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >