| Daily భారత్
Logo




పోస్టర్ ఆవిష్కరణ

News

Posted on 2025-05-19 14:30:53

Share: Share


పోస్టర్ ఆవిష్కరణ

డైలీ భారత్, మహబూబాబాద్: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్లను రెవెన్యు అదనపు కలెక్టర్ కె. వీరబ్రహ్మచారీ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. 

ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. 

కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ శ్రీనివాస రావు, ఆర్ఎల్సీ రమేష్ లాల్ హట్కె, ప్రిన్సిపాళ్లు జి. శ్రీనివాస్ రావు, ఎం.డి రహీం, వనజ, రిజ్వానా, స్వప్న పాల్గొన్నారు.

Image 1

నటుడు విజయ్ దేవరకొండ పై అట్రాసిటీ కేసు నమోదు

Posted On 2025-06-22 12:21:59

Readmore >
Image 1

మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

Posted On 2025-06-22 12:05:35

Readmore >
Image 1

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి చంపిన మావోయిస్టులు

Posted On 2025-06-22 10:00:49

Readmore >
Image 1

ట్రంప్‌ స్టార్ట్‌ చేశారు.. మేం అంతం చేస్తాం: ఇరాన్‌

Posted On 2025-06-22 09:59:20

Readmore >
Image 1

తీరుమారని బడి బస్సు..

Posted On 2025-06-22 07:46:51

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య

Posted On 2025-06-22 07:22:22

Readmore >
Image 1

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Posted On 2025-06-22 05:24:12

Readmore >
Image 1

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

Posted On 2025-06-21 19:33:29

Readmore >
Image 1

ఇకపై అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే

Posted On 2025-06-21 17:55:32

Readmore >
Image 1

టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్

Posted On 2025-06-21 17:19:52

Readmore >