Posted on 2025-05-14 16:57:49
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పట్ల ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తుంటే కొన్ని అగ్రవర్ణ నాయకులు మాత్రం ఒక బీసీ బిడ్డ అభివృద్ధి సాధించకూడదన్న కుతంత్రంతో రంగంలోకి దిగుతున్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న వారు కాలయాపన చేస్తూ, ఒక్క అడుగైనా ముందుకేయలేకపోయారు. కానీ గెలిచిన వెంటనే ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని పలుమార్లు కలసి… అర్చకులు, స్తపతులు, దేవాదాయ శాఖ, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లతో సమన్వయం చేసి, శృంగేరి పీఠాధిపతుల అనుమతి తీసుకొని ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తుల నమ్మకానికి విఘాతం కలగకుండా అభివృద్ధి జరగడం కొందరికి జీర్ణించడంలేదు. ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో భూమిపూజ జరిగిందన్న సంగతి మరచిపోవద్దు!
ఇప్పుడు ఆలయ విస్తరణ జరిగితే ఒక బీసీ నాయకుడి పేరు చరిత్రలో నిలుస్తుందన్న భయంతో... కుట్రలు, అడ్డంకులు పెడుతున్నారు. ఆలయ అభివృద్ధిని అడ్డుకోవాలన్న దురుద్దేశంతో దొంగల ముఠాల్లా గుంపులుగా తిరుగుతున్నారు.
అవమానాలకు లొంగకండి..! అభివృద్ధికి అడ్డుగానే నిలిచే వారిని ఖండించండి..!
వేములవాడ అభివృద్ధి – భక్తుల హక్కు, పట్టణానికి గౌరవం!
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >