Posted on 2025-05-14 20:27:49
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పట్ల ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తుంటే కొన్ని అగ్రవర్ణ నాయకులు మాత్రం ఒక బీసీ బిడ్డ అభివృద్ధి సాధించకూడదన్న కుతంత్రంతో రంగంలోకి దిగుతున్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న వారు కాలయాపన చేస్తూ, ఒక్క అడుగైనా ముందుకేయలేకపోయారు. కానీ గెలిచిన వెంటనే ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని పలుమార్లు కలసి… అర్చకులు, స్తపతులు, దేవాదాయ శాఖ, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లతో సమన్వయం చేసి, శృంగేరి పీఠాధిపతుల అనుమతి తీసుకొని ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తుల నమ్మకానికి విఘాతం కలగకుండా అభివృద్ధి జరగడం కొందరికి జీర్ణించడంలేదు. ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో భూమిపూజ జరిగిందన్న సంగతి మరచిపోవద్దు!
ఇప్పుడు ఆలయ విస్తరణ జరిగితే ఒక బీసీ నాయకుడి పేరు చరిత్రలో నిలుస్తుందన్న భయంతో... కుట్రలు, అడ్డంకులు పెడుతున్నారు. ఆలయ అభివృద్ధిని అడ్డుకోవాలన్న దురుద్దేశంతో దొంగల ముఠాల్లా గుంపులుగా తిరుగుతున్నారు.
అవమానాలకు లొంగకండి..! అభివృద్ధికి అడ్డుగానే నిలిచే వారిని ఖండించండి..!
వేములవాడ అభివృద్ధి – భక్తుల హక్కు, పట్టణానికి గౌరవం!
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >