Posted on 2025-05-13 12:10:19
జేఏసీ ఆధ్వర్యంలో 20వ తారీకున నిర్వహిస్తున్న ఒక్కరోజు దేశవ్యాప్తిత సమ్మె లో భాగంగా సింగరేణిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన.. కాపుకృష్ణ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం
జేఏసీ ఆధ్వర్యంలో జీకే ఓసి లో ఏర్పాటుచేసిన ద్వారా సమావేశంలో కాపు కృష్ణ
డైలీ భారత్, సింగరేణి: నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని, కోల్ బ్లాక్ లను ప్రైవేటీకరించకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క గేటు సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మల్లికార్జున్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రాజాక్ గారు, సిఐటియు జనరల్ సెక్రెటరీ మంద నరసింహారావు, ఐ ఎఫ్ టి యు నాయకుల సంజీవరావు టీబీజీకేఎస్ నాయకులు కాగితపు విజయ్ కుమార్, రాజ్ కుమార్, ఎఐటియూసి నాయకులు వీరస్వామి,గట్టయ్య ఎం ఆర్ కే ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు గోపు కుమార్, బి రాజేశ్వరరావు, భీముడు సిఐటియు నాయకులు విజయగిరి శ్రీనివాస్, రామ్మూర్తి మరియు అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >