Posted on 2025-05-03 18:18:37
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దాతల సహకారంతో నిర్మిస్తున్న షాద్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శనివారం కేసర్ ఇండస్ర్టీ అధినేత బంకట్ లాల్ భాటి రూ.15 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి అందజేశారు.
ఈ సందర్భంగా బంకట్ లాల్ భాటి మాట్లాడుతూ..
ప్రభుత్వ కళాశాలలో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అంచించాలనే ఆలోచన గొప్పదని తెలిపారు.కావున మా సంస్థ ద్వారా రూ.15 లక్షల విరాళాన్ని అందించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ...
పేద విద్యార్థుల చదువుల కోసం దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాండ్ర కాశీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >